Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమం

* ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స * రేపు హెల్త్ బులిటెన్‌ విడుదల చేసే ఛాన్స్

Update: 2021-11-26 15:11 GMT

 ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమం(ఫైల్ ఫోటో)

Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. ఇటీవలే ఎయిమ్స్ లో చేరి చికిత్స పొంది డిశ్చార్జయిన లాలూ మరోసారి అనారోగ్యం బారిన పడ్డారు. లాలూకు ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స కొనసాగుతున్నట్టు వైద్యులు తెలిపారు. రేపు లాలూ హెల్త్ బులిటెన్ విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News