Gandhi Jayanti 2021: జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి, ప్రముఖుల నివాళులు

Happy Gandhi Jayanti 2021: గాంధీజీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ దగ్గర ప్రముఖుల నివాళులు

Update: 2021-10-02 04:07 GMT

జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి, ప్రముఖుల నివాళులు

Happy Gandhi Jayanti 2021: జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి సందర్భంగా.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ దగ్గర ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద గాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాళులు అర్పించారు.

Tags:    

Similar News