Punjab: ప్రధాని మోడీతో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ భేటీ

Punjab: ప్రధాని మోడీతో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ భేటీ అయ్యారు.

Update: 2021-10-01 14:30 GMT

Punjab: ప్రధాని మోడీతో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ భేటీ

Punjab: ప్రధాని మోడీతో పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ భేటీ అయ్యారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ప్రధానిని కలుసుకున్నందుకు గుర్తుగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ జ్ఞాపికను మోడీకి అందిచారు. అనంతరం వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన సహా పంజాబ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై ప్రధాని మోడీతో చన్నీ చర్చించినట్లు పేర్కొన్నారు. రైతులతో సంప్రదింపులు జరిపి ఆందోళన పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరినట్లు వివరించిన పంజాబ్ సీఎం కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరినట్లు స్పష్టం చేశారు.

Tags:    

Similar News