Narendra Modi: వర్చువల్‌లో ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారం

Narendra Modi: ఐదేళ్ల క్రితం యూపీలో మాఫియా, దాడులు ఉండేవని.. యోగి ప్రభుత్వం పరిస్థితులను మార్చిందన్న మోదీ

Update: 2022-01-31 08:51 GMT

 వర్చువల్‌లో ప్రధాని యూపీ ఎన్నికల ప్రచారం

Narendra Modi: యూపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఐదేళ్ల క్రితం అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చామని అందుకు అనుగుణంగా యోగి ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. యూపీలో మార్పు కోసం బీజేపీ పని చేస్తుందన్నారు.

ఐదేళ్ల క్రితం యూపీలో మాఫియా, దాడులతో దద్దరిల్లేదని అలాంటి యూపీని యోగి ప్రశాంతంగా మార్చారని ప్రధాని మోదీ తెలిపారు. వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే ఆడ పిల్లలకు భద్రత ఉండదన్నారు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మోదీ తెలిపారు.

Tags:    

Similar News