ఇవాళ మహారాష్ట్ర నాసిక్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi: గోదావరి నదీ జన్మస్థానాన్ని సందర్శించనున్న ప్రధాని

Update: 2024-01-12 04:19 GMT

ఇవాళ మహారాష్ట్ర నాసిక్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ 

PM Modi: మహారాష్ట్రలోని గోదావరి నదీ జన్మస్థానమైన నాసిక్ పుణ్యక్షేత్రాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ సందర్శించనున్నారు. మొదట నాసిక్‌లో 1.5కిలీమీటర్ల రోడ్డు షో చేస్తారు. అనంతరం రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదీమాతకు, అనంతరం చారిత్రక కాలారామ్ దేవాలయంలో పూజలు చేస్తారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న యువ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News