Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం.. కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Dhwajarohan at Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ రాములోరి కాషాయ జెండాను ఆవిష్కరించారు.

Update: 2025-11-25 06:35 GMT

Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం.. కాషాయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Dhwajarohan at Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ రాములోరి కాషాయ జెండాను ఆవిష్కరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జెండా పైకి ఎగిరి రెపరెపలాడింది. ఈ వేడుకను కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కాషాయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అయోధ్య జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది.

Tags:    

Similar News