PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

PM Modi: తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధాని మోడీకి అపూర్వ గౌరవం లభించింది.

Update: 2025-12-17 07:04 GMT

PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం

PM Modi: తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధాని మోడీకి అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురష్కారం ‘‘గ్రేట్‌ ఆనర్‌ నిషాన్‌ ఆఫ్‌‌ను ‎ఇథియోపియా ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ, ప్రధాని మోడీకి సత్కరించింది. ఇరువురు నేతలూ పరస్పర ప్రయోజనకరమైన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు చేశారు. రాబోవు ఐదేళ్లలో భారత్‌-జోర్డాన్‌ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ.. 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత ఆర్థిక పురోగతిలో పాలుపంచుకొవాలని కోరారు. జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-2తో కలిసి ద్వైపాక్షిక వాణిజ్య వేదికను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మోదీ పర్యటన సందర్భంగా సంస్కృతి, పునరుత్పాదక ఇంధనం, జల నిర్వహణ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, పెట్రా-ఎల్లోరా సంస్థల మధ్య సహకారం వంటి అంశాలపై భారత్, జోర్డాన్‌ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Tags:    

Similar News