NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు
NIA: కేరళలో ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు
NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు
NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. కేరళలో ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు చేపడుతోంది. కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 45కి పైగా ప్రదేశాల్లో యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు జరుపుతోంది.