NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA: కేరళలో ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు

Update: 2023-02-15 05:05 GMT

NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు

NIA: తమిళనాడు, కేరళలో 60కి పైగా ప్రదేశాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది. కేరళలో ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్నవారి ఇళ్లల్లో తనిఖీలు చేపడుతోంది. కోయంబత్తూర్‌ కార్‌ సిలిండర్‌ పేలుడు కేసుకు సంబంధించి తమిళనాడులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలో 45కి పైగా ప్రదేశాల్లో ‎యాంటీ టెర్రర్ ఏజెన్సీ దాడులు జరుపుతోంది.

Tags:    

Similar News