Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు

Jammu and Kashmir: ఉగ్రవాదులకు నిధుల కేసుతో సంబంధమున్న ఐదుగురు అరెస్ట్‌

Update: 2021-07-11 10:53 GMT
ఢిల్లీలోని పలు ప్రదేశాలలో ఎన్ఐఏ తనిఖీలు (ఫైల్ ఇమేజ్)

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఉగ్రవాదులకు నిధుల కేసుతో సంబంధమున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అరెస్ట్‌ చేశారు. అయితే వీరంతా ఐసిస్‌ సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News