PM Modi: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్లో ఉంది
PM Modi: స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నాం
PM Modi: స్టార్టప్ కంపెనీలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ప్రధాని మోడీ. ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమానికి మోడీ హాజరై ప్రసంగించారు. దేశం వికసిత్ భారత్- 2047 దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ మహాకుంభ్ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకుని ఉందన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ భారత్లో ఉందని...గత దశాబ్దంలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో దేశంలో తనదైన ముద్రవేసుకుందని ప్రధాని మోడీ అన్నారు.