Mansukh Mandaviya: రికార్డు వ్యాక్సినేషన్‌పై మంత్రి మన్‌సుఖ్ ట్వీట్

*మరో మైలురాయికి చేరుకున్న వ్యాక్సినేషన్ *ఇప్పటి వరకు 90 కోట్ల మందికి వ్యాక్సినేషన్

Update: 2021-10-02 12:12 GMT

Mansukh Mandaviya:రికార్డు వ్యాక్సినేషన్‌పై మంత్రి మన్‌సుఖ్ ట్వీట్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Mansukh Mandaviya Tweet: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలు రాయికి చేరుకుంది. నేటితో దేశవ్యాప్తంగా 90 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి కోవిడ్‌పై ప్రభుత్వం అసాధారణ రీతిలో పోరాటం చేస్తోందన్నారు.


Tags:    

Similar News