ఢిల్లీలో మాస్క్‌ మస్ట్.. మాస్క్ ధరించకపోతే జరిమానా

Delhi: మాస్క్ పెట్టుకోకపోతే రూ.500 ఫైన్

Update: 2022-04-20 08:08 GMT

ఢిల్లీలో మాస్క్‌ మస్ట్.. మాస్క్ ధరించకపోతే జరిమానా

Delhi: దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాలకు కేంద్రం కొత్త అలర్ట్ జారీ చేసింది. ఇక ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో మాస్క్‌ మస్ట్‌ చేసింది కేజ్రీవాల్ సర్కార్. మాస్క్ పెట్టుకోకపోతే 5 వందల రూపాయలు జరిమానా విధించనుంది. ఇక గడిచిన 24 గంటల్లో 2067 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 65 శాతం ఎక్కువ కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 40 కరోనా మరణాలు సంభవించాయి.

Tags:    

Similar News