నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌ పెట్టుకున్నందుకు మర్డర్

Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Update: 2022-06-28 15:15 GMT

నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌ పెట్టుకున్నందుకు మర్డర్

Rajasthan: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. టైలర్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి హతమార్చారు. నుపుర్ శర్మ ఫోటోను స్టేటస్‌ పెట్టుకున్నందుకు మర్డర్ చేశారు. బట్టలు కొలతలు తీసుకోవాలంటూ వచ్చి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత తల్వార్ చూపిస్తూ వార్నింగ్‌లు ఇస్తూ సెల్ఫీ వీడియో తీశారు. ఎవరైనా నుపుర్ శర్మకు సపోర్ట్ చేస్తే ప్రాణలు తీస్తామని బెదరించారు. టైలర్ మర్డర్‌తో ఉదయ్‌పూర్‌లో నిరసనలు చెలరేగాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News