ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

* నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ

Update: 2023-04-03 06:04 GMT

ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు నేడు అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News