Ayodhya: అయోధ్యకు పెరుగుతున్న భక్తుల తాకిడి

Ayodhya: దేశ వ్యాప్తంగా బాలక్‌రామ్ దర్శనానికి బారులు తీరుతున్న భక్తులు

Update: 2024-02-16 04:22 GMT

Ayodhya: అయోధ్యకు పెరుగుతున్న భక్తుల తాకిడి

Ayodhya: అయోధ్య బాలక్‌రామ్‌ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా బాలక్‌రామ్ దర్శనానికి బారులు తీరుతున్నారు. ఆలయం ప్రారంభించి ఇప్పటికి 24 రోజులు పూర్తైంది. ప్రతినిత్యం రెండు స్లాట్లలో భక్తుల దర్శనానికి అయోధ‌్య తీర్థ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. రోజుకు కనీసం లక్షకు తగ్గకుండా... భక్తులు బాలక్‌రామ్‌ను దర్శించుకుంటున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి రుసుమూ లేకుండా దర్శనానికి అవకాశం కల్పిస్తోంది అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్..

Tags:    

Similar News