Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్టులో 8.17 కేజీల బంగారం పట్టివేత

* రైస్‌ కుక్కర్‌, జూసర్‌లో బంగారం అమర్చి తరలింపు * పట్టుబడ్డ బంగారం విలువ రూ.4కోట్లు ఉంటుందని అంచనా

Update: 2021-07-26 04:26 GMT

చెన్నై ఎయిర్‌పోర్టులోబంగారం పట్టివేత

Chennai Airport: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 4 కోట్లు విలువచేసే 8.17 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. రైస్‌ కుక్కర్‌, జూసర్, నెబ్యులైజర్‌లో బంగారం అమర్చి తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News