కాసేపట్లో ఢిల్లీలో రైతు సంఘాల నేతల సమావేశం!

కాసేపట్లో ఢిల్లీలో రైతు సంఘాల నేతలు సమావేశం కానున్నారు. కేంద్రం చెప్పదల్చుకున్నవాటిని రాతపూర్వకంగా ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు వెల్లడించారు.

Update: 2020-12-09 08:24 GMT

కాసేపట్లో ఢిల్లీలో రైతు సంఘాల నేతలు సమావేశం కానున్నారు. కేంద్రం చెప్పదల్చుకున్నవాటిని రాతపూర్వకంగా ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు వెల్లడించారు. కేంద్రం చట్టాలను సవరిస్తే సరిపోదని.. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇస్తేనే.. ధర్నాలు, ఆందోళనలు విరమించుకుంటామని స్పష్టం చేశారు. ఒకవేళ తాము కోరుకున్నట్టు సవరణలు చేస్తే.. రేపు కేంద్రంతో తదుపరి చర్చలుంటాయని తేల్చిచెప్పారు రైతు సంఘాల నేతలు.

Full View

 

Tags:    

Similar News