నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే

Update: 2021-01-12 08:20 GMT

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రైతుల ఆందోళనపై కేంద్ర అభ్యంతరాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు రైతులు, ప్రభుత్వంతో కమిటీ చర్చలు జరుపునున్నట్లు వెల్లడించింది. ఇక తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News