New Delhi: రేపు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్న ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా
New Delhi: కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో, ఈజిప్టు అధ్యక్షుడు భేటీ
New Delhi: కాసేపట్లో న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ప్రాంతీయ మరియు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన గ్లోబల్ సమస్యలపై ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. రేపు రిపబ్లిక్ వేడుకల్లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా పాల్గొననున్నారు.