Heroin Case: హెరాయిన్‌ కేసులో పురోగతి

Heroin Case: సుధాకర్‌ దంపతులను కోర్టులో హజరుపర్చిన డీఆర్‌ఐ * గుజరాత్‌లోని భుజ్‌జిల్లా కోర్టులో విచారణ

Update: 2021-09-22 06:29 GMT

 హెరాయిన్‌ కేసులో పురోగతి(ఫోటో -ది హన్స్ ఇండియా)

Heroin Case: హెరాయిన్‌ కేసులో పురోగతి సాధించారు డీఆర్‌ఐ అధికారులు. పట్టుబడ్డ డ్రగ్స్‌ విలువ 21వేల కోట్లుగా నిర్ధారించారు. సుధాకర్‌ దంపతులను గుజరాత్‌లోని భుజ్‌ జిల్లా కోర్టులో హజరుపర్చారు. విచారణ చేపట్టిన కోర్టు 10 రోజుల డీఆర్‌ఐ కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డీఆర్‌ఐ మనీ లాండరింగ్‌ కోణంలోనూ విచారణ కొనసాగిస్తోంది. ఇంకా ఇలాంటి ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.

Full View


Tags:    

Similar News