Dimple Yadav: ఓటు హక్కు వినియోగించుకున్న డింపుల్ యాదవ్‌

Dimple Yadav: ఈ ఎన్నికలు బీజేపీపై పోరాటానికి నాంది

Update: 2024-05-07 06:26 GMT

Dimple Yadav: ఓటు హక్కు వినియోగించుకున్న డింపుల్ యాదవ్‌

Dimple Yadav: సమాజ్ వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్‌, అఖిలేష్‌యాదవ్‌తో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని డింపుల్‌ యాదవ్ అన్నారు. బీజేపీపై పోరాటంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాని.. రాజ్యాంగ పరిరక్షణకు ఓటర్లు పాటు పడాలని పిలుపునిచ్చారు డింపుల్ యాదవ్.

Tags:    

Similar News