Delhi: ఢిల్లీ మంత్రి అతిషి నివాసానికి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు

Delhi: సీఎంవోలో నోటీసులు ఇచ్చిన క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు

Update: 2024-02-04 06:35 GMT

Delhi: ఢిల్లీ మంత్రి అతిషి నివాసానికి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు

Delhi: ఢిల్లీ మంత్రి అతిషి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్‌, అతిషి ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సీఎంవోకు వెళ్లారు. కేజ్రీవాల్‌ అందుబాటులో లేకపోవడంతో సీఎంవోలో ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు నోటీసులిచ్చారు. బీజేపీపై ఆరోపణలు చేయడంతో కేజ్రీవాల్‌, అతిషికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News