పెరుగుతున్న కరోనా కేసులు.. దేశంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం..

Coronavirus: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.

Update: 2023-03-25 11:54 GMT

పెరుగుతున్న కరోనా కేసులు.. దేశంలో హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం..

Coronavirus: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు తప్పకుండా నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. ఇక సోమవారం రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసింది. ఏప్రిల్ 10, 11వ తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్‌ డ్రిల్ నిర్వహించనుంది.

Tags:    

Similar News