ఉదయ్‌పూర్‌లో రెండో రోజు నవ సంకల్ప్‌ శిబిర్‌

*రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ శిబిర్‌

Update: 2022-05-14 05:48 GMT

ఉదయ్‌పూర్‌లో రెండో రోజు నవ సంకల్ప్‌ శిబిర్‌

Udaipur: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రెండో రోజు కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ శిబిర్‌ కొనసాగుతుంది. పార్టీ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యారు. 6 అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. సామాజిక, సంస్థాగత, యువతకు చెందిన అంశాలపై కూలంకషంగా చర్చలు జరుపుతున్నారు.

Tags:    

Similar News