Calcutta High Court: పశ్చిమబెంగాల్‌ నందిగ్రామ్ ఎన్నికపై ఈసీకి నోటీసులు

* ఈవీఎంలను భద్రపరచాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశం * నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన సీఎం మమత బెనర్జీ

Update: 2021-07-14 15:30 GMT

కోల్‌కతా హైకోర్టు (ఫైల్ ఫోటో) 

Calcutta High Court: పశ్చిమబెంగా‌ల్‌లోని నందిగ్రామ్ పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలు, పత్రాలు, వీడియోలను భద్రపరచాలని ఈసీని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఇటీవల జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం మమతాబెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి సువెందు అధికారిపై రెండు వేల కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. తిరిగి లెక్కించాలన్న మమత విజ్ఞప్తిని ఈసీ తిరస్కరించింది.

Tags:    

Similar News