Bharat Bandh: నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు..

Bharat Bandh: సా.4 గం.ల వరకు కొనసాగనున్న దేశవ్యాప్త బంద్

Update: 2024-02-16 01:59 GMT

Bharat Bandh: నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు..

Bharat Bandh: కేంద్రం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ.. నేడు దేశ వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా... కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు రాస్తారోకో చేపట్టనున్నారు. అత్యవసన సేవలు మినహా గ్రామాల్లోనూ అన్ని కార్యకలాపాలు బంద్ అవుతాయని రైతు నేత రాకేశ్ టికాయత్ తెలిపారు.

Tags:    

Similar News