Ayodhya: ప్రారంభమైన అయోధ్య శ్రీరాముడి దర్శనం.. పోటెత్తిన భక్తులు

Ayodhya: అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

Update: 2024-01-23 04:54 GMT

Ayodhya: ప్రారంభమైన అయోధ్య శ్రీరాముడి దర్శనం.. పోటెత్తిన భక్తులు 

Ayodhya: అయోధ్యలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది. నేటి నుంచి సాధారణ భక్తుల దర్శనానికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ అనుమతించింది. దీంతో అయోధ‌్య రామాలయానికి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తుల కోసం 2 స్లాట్లలో దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి స్లాట్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండో స్లాట్‌లో దర్శనానికి అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News