Himanta Biswa Sarma: వరద ప్రభావాన్ని స్వయంగా అంచనా వేసిన బిశ్వశర్మ

Himanta Biswa Sarma: బైక్ మీద స్వారీతో గ్రామాలు చుట్టేసిన అస్సాం సీఎం

Update: 2022-07-14 11:31 GMT

Himanta Biswa Sarma: వరద ప్రభావాన్ని స్వయంగా అంచనా వేసిన బిశ్వశర్మ

Himanta Biswa Sarma: ప్రజాసమస్యలపై త్వరగా స్పందిస్తారని పేరు తెచ్చుకున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అస్సాంలోని బగారీబారీ అనే గ్రామం పూర్తిగా మునిగిపోయి రవాణా కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో సీఎం మోటార్ బైక్ మీద వెళ్లి పరిస్థితిని అంచనా వేసి అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ఉప్పొంగుతున్న నదిలో పడవ మీద ప్రయాణించి వరద ఉధృతిని అంచనా వేశారు. వరదలో చిక్కుకున్న ప్రజల తరలింపును స్వయంగా పర్యవేక్షించారు. 

Tags:    

Similar News