Amit Shah: మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న అమిత్ షా

Amit Shah: ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను మోడీ పరిష్కరించారు

Update: 2024-04-26 10:52 GMT

Amit Shah: మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభల్లో పాల్గొన్న అమిత్ షా

Amit Shah: మూడోసారి కేంద్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన రెండు సభల్లో అమిత్ షా పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను మోడీ పరిష్కరించారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో రాజస్థాన్‌కి వచ్చేది ఏం లేదంటూ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా మండిపడ్డారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ వ్యవహారంతోనే దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని షా విమర్శించారు.

Tags:    

Similar News