యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ బంపర్ ఆఫర్

Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాన్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Update: 2022-02-18 12:45 GMT

యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ బంపర్ ఆఫర్

Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాన్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని, పేదలందరికీ ఎంత విలువైన వైద్యమైనా ఉచితంగా అందిస్తామన్నారు. తమ ఉచిత కరెంట్ హామీతో బీజేపీ నేతల పవర్ పోవడం ఖాయమన్నారు. లక్నోలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రికి దీటుగా కాన్పూర్ లోనూ క్యాన్సర్ హాస్పిటల్ కడతామన్నారు.

Tags:    

Similar News