Coronavirus: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: 24 గంటల్లో కొత్తగా 5,233 కరోనా కేసులు, 7 మరణాలు

Update: 2022-06-08 05:15 GMT

Coronavirus: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ తాజాగా 5వేల, 233 కరోనా కేసులు నమోదయ్యాయి, గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. 3వేల 345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 28,857 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News