పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు

*సినిమా విషయంలో నట్టి క్రాంతి, కరుణపై ఫిర్యాదు చేసిన ఆర్జీవీ

Update: 2022-05-28 06:39 GMT

పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌వర్మ ఫిర్యాదు

Ram Gopal Varma: పంజాగుట్ట పీఎస్‌లో రాంగోపాల్‌ వర్మ ఫిర్యాదు చేశారు. ఓ సినిమా విషయంలో నట్టి క్రాంతి, నట్టి కరుణపై ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. "మా ఇష్టం" సినిమాకు సంబంధించిన లెటర్‌ హెడ్‌పై తన సంతకం ఫోర్జరీ చేశారంటూ రాంగోపాల్‌ వర్మ ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News