Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్ కోటి రూపాయల విరాళం

Update: 2021-12-07 06:47 GMT

Prabhas: వరద బాధితుల కోసం ప్రభాస్ కోటీ రూపాయల విరాళం  

Prabhas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల భారీగా నష్టపోయిన నేపధ్యంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఏపీ సిఎం రిలీఫ్ ఫండ్ కి కోటీ రూపాయలు విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును అతిత్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పంపనున్నట్లు తెలుస్తుంది. గతంలో కరోన సమయంలో కూడా ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున విరాళంగా ఇవ్వడంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధికి 3 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Full View


Tags:    

Similar News