Pawan Kalyan: కన్నీళ్లు పెట్టుకొన్నా.. ప్రాణ ప్రతిష్ట సమయంలో భావోద్వేగానికి గురయ్యా
Pawan Kalyan: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని చెప్పారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని తెలిపారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు.