Pawan Kalyan: కన్నీళ్లు పెట్టుకొన్నా.. ప్రాణ ప్రతిష్ట సమయంలో భావోద్వేగానికి గురయ్యా

Pawan Kalyan: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Update: 2024-01-22 11:27 GMT

Pawan Kalyan: కన్నీళ్లు పెట్టుకొన్నా.. ప్రాణ ప్రతిష్ట సమయంలో భావోద్వేగానికి గురయ్యా

Pawan Kalyan: బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో భావోద్వేగానికి గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని చెప్పారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింత పెంచిందని తెలిపారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు.


Tags:    

Similar News