Konakalla Narayana Rao: కైకాల సత్యనారాయణ మరణం కృష్ణా జిల్లాకు తీరనిలోటు

Konakalla Narayana Rao: ఎంపీగా కృష్ణా జిల్లా అనేక అభివృద్ధి చేసిన కైకాల

Update: 2022-12-23 06:20 GMT

కైకాల సత్యనారాయణ మరణం కృష్ణా జిల్లాకు తీరనిలోటు

Konakalla Narayana Rao: కైకాల సత్యనారాణ చిత్రసీమకు, కృష్ణాజిల్లాకు తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ మచిలీపట్నం ఎంపీగా ఎన్నికయిన తర్వాత కృష్ణా జిల్లాను అనేక రకాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. గుడివాడలోని కైకాల చిత్రకళా ఆడిటోరియం నిర్మాణానికి తన నిధుల నుంచి ఆడిటోరియం నిర్మాణం చేపటినందుకు తనకు గర్వంగా ఉందన్నారాయన కైకాల సత్యనారాయణ మా జిల్లాకే గర్వకారణమన్నారు.

Tags:    

Similar News