Chiranjeevi: సత్యనారాయణను ఫోన్‌ ద్వారా పరామర్శించిన చిరంజీవి

*సత్యనారాయణ త్వరగా కోలుకుంటారన్న నమ్మకం ఉంది -చిరంజీవి *కైకాల సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌

Update: 2021-11-21 07:49 GMT

సత్యనారాయణను ఫోన్‌ ద్వారా పరామర్శించిన చిరంజీవి(ట్విట్టర్ ఫోటో)

Chiranjeevi: అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన స్ప్పహలోకి వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిరంజీవి సత్యనారాయణను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. కైకాల త్వరగా కోలుకుంటారన్న నమ్మకం తనకు కల్గిందన్నారు చిరు. ఇక కైకాల సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు మెగాస్టార్‌ చిరంజీవి.

Tags:    

Similar News