Sherlyn Chopra: పోర్నోగ్రఫీ కేసులో శెర్లిన్ చోప్రాకు ఊరట

Sherlyn Chopra: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు * సెప్టెంబర్ 20వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం

Update: 2021-07-27 08:51 GMT

శెర్లిన్ చోప్రా (ఫైల్ ఇమేజ్)

Sherlyn Chopra: మరోవైపు పోర్నోగ్రఫీ కేసులో నోటీసులు అందుకున్న శెర్లిన్ చోప్రా, పూనమ్‌ పాండేలకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు వీరిద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజ్‌కుంద్రా కేసులో సెప్టెంబర్ 20 వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సోమవారం ముంబై క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు పోర్నోగ్రఫీ కేసులో శెర్లిన్ చోప్రాకు నోటీసులిచ్చారు. మంగళవారం 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని నోటీసులివ్వగా.. బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు శెర్లిన్ చోప్రా. 

Tags:    

Similar News