Amitabh Bachchan: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన అమితాబ్‌

Amitabh Bachchan: రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన మొక్కలు నాటిన బిగ్‌బీ

Update: 2021-07-27 11:31 GMT
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ 

Amitabh Bachchan: రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని చేపట్టారంటూ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను ప్రశంసించారు బిగ్‌బీ. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, నిర్మాత అశ‌్వనీదత్‌ పాల్గొన్నారు. 

Tags:    

Similar News