తండ్రిని దారుణంగా హత్య చేసి..ముక్కలు చేసి.. బకెట్లలో దాచి..

మల్కాజ్‌గిరి ఆర్టీసీ కాలనీలో దారుణం తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి... బకెట్లలో దాచిన నిందితుడు

Update: 2019-08-19 06:29 GMT

హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న తండ్రిని అతి కిరాతంగా హత మార్చాడు కసాయి కొడుకు. మృత దేహాన్ని ముక్కలు ముక్కలు గా నరికి బకెట్లలో దాచి ఉంచాడు. మూడు రోజుల తర్వాత వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మల్కాజిగిరి పోలీ్‌సస్టేషన్‌ మౌలాలి ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చనిపోయిన వ్యక్తి సుతార్‌ కిషన్‌ మారుతి రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు.

Full View 

Tags:    

Similar News