దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

Update: 2020-01-23 12:09 GMT
దారుణం: బాలికపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్‌ శివారు పటాన్‌చెరు అమీన్‌పురలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు దుండగలు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అమీన్‌పురలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న బాలిక షాప్‌కు వెళ్లిన సమయంలో స్థానికంగా వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ముగ్గురు వ్యక్తులు కారులో బలవంతంగా లాక్కెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో తనపై అత్యాచారం చేశారని బాలిక చెబుతోంది. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News