భార్యను హత్య చేసి..పోలీసులకు ఫోన్ చేసి..‌!

Update: 2019-08-12 10:04 GMT

హైదరాబాద్ గొల్కోండ పరిధిలో దారుణం జరిగింది. భార్యను కసాయి భర్త హత్య చేశాడు. ఫతేదర్వాజాకు చెందిన బషీర్ పిల్లల్ని బయటకు పంపించి ఇంట్లో భార్య సమీరాబేగంను చంపేశాడు. తన భార్యను మర్డర్ చేశానని గొల్కోండ పోలీస్ స్టేషన్ కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి పారిపోయాడు. నిందితుడు బషీర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Full View

Tags:    

Similar News