దారుణం...అమ్మాయి అని కూడా చూడకుండా పోకిరీల బరితెగింపు

Update: 2018-01-31 09:22 GMT

దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలోని గ్రేటర్‌ నోయిడాలో దారుణం జరిగింది. గౌతమ్‌ బుద్ధ్‌నగర్‌లో యువతీ యువకుడిపై పోకిరీలు దాడి చేశారు. యువతిని వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. ఇద్దరినీ బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News