‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభం

Update: 2018-10-02 06:09 GMT

రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భృతి కల్పించేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం అమలులోకి వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఉండవల్లి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్దఎత్తు యువత తరలివచ్చింది. ఈ సందర్భంగా యువతతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
 

Similar News