దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Update: 2017-12-21 15:35 GMT

ప్రముఖ రచయిత దేవీ ప్రియ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. కవిత్వంతో తెలుగు సాహిత్యానికి అక్షరాభిషేకం చేసిన ఆయన రచించిన గాలిరంగు కవితా సంపుటికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు కవిత్వానికి, జర్నలిజానికి సేవలందిస్తున్న సుప్రసిద్ధుడైన ఆయన అమ్మచెట్టు, గరీబుగీతాలు, నీటిపుట్ట, అరణ్యపురాణం వంటి అనేక రచనలు చేశారు.
 

Similar News