రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఇకలేరు

Update: 2018-08-07 13:26 GMT

రాజకీయ దురందురుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) కన్నుమూశారు. ఆయన మృతిచెందినట్టు కావేరి వైద్యులు దృవీకరించారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతోఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.  

Similar News