నిండా ముంచుతున్న వానలు

Update: 2018-05-03 10:51 GMT

తెలంగాణ వ్యాప్తంగా అకాలవర్షాలు.. అన్నదాతలను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కుప్పులుగా పోశారు. అయితే అనుకోకుండా కురిసిన భారీ వర్షానికి.. కుప్పలన్నీ తడిసిముద్దయ్యాయి. మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కళ్లముందే తడిసిపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతన్నలు వర్షంలోనే తంటాలు పడుతున్నారు. అయినా చాలావరకు ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 

Similar News