ఆ వార్తలు నాకు తెలియదు: సీతక్క

Update: 2018-12-19 10:19 GMT

ప్రజా తీర్పును అనుసరించి ప్రతిపక్షంలో తాను కొనసాగుతానని స్పష్టం చేశారు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. అధికార పార్టీలోకి రమ్మంటూ ఒత్తిళ్లు తెస్తున్న విషయం తనకు తెలియదన్నారు. ములుగును ప్రత్యేక జిల్లా చేసినందుకు ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాకూటమి ఓటమికి కారణాలను పార్టీ విశ్లేషిస్తోందని ఎమ్మెల్యే సీతక్క తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారనే వార్తలు తనకు తెలియదని ఆమె అన్నారు. 
 

Similar News