బీజేపీ శాసనసభాపక్షనేత ఆ పార్టీ ఎమ్మెల్యే బిఎస్. యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం. కర్ణాటక ఎన్నికల సందర్బంగా తమ పార్టీ మరియు జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ తతంగం బలనిరూపణకు రెండు రోజులముందు జరిగిందని ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను జతచేసింది. కాగా, కాంగ్రెస్ ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు.