బ్రేకింగ్ : యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు!

Update: 2018-05-25 04:27 GMT

బీజేపీ శాసనసభాపక్షనేత ఆ పార్టీ ఎమ్మెల్యే  బిఎస్. యడ్యూరప్పపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం. కర్ణాటక ఎన్నికల సందర్బంగా తమ పార్టీ మరియు జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలుకు యత్నించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ తతంగం బలనిరూపణకు రెండు రోజులముందు జరిగిందని  ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను జతచేసింది. కాగా, కాంగ్రెస్‌  ఫిర్యాదుపై ఏసీబీ ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు.

Similar News