ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఇతర పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు....కొత్త ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చించనున్నారు.