Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: 476 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ * 139 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

Update: 2021-09-15 12:15 GMT

Representational Image

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ రికార్డు స్థాయిలో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఆధ్యంతం రాణించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 530 పాయింట్ల వరకు పెరిగింది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 58వేల 723కి చేరుకుంది. నిప్టీ 139 పాయింట్లు పెరిగి 17వేల 519 వద్ద స్థిరపడింది.

Tags:    

Similar News